ఉప్పు కలిపిన రొట్టెలను ‘ఎంతో రుచిరా...’ అని రామదాసుతోనే తినిపించినవాడు...
అలాంటి మహానుభావుడికి ఉప్పు కలిపిన లడ్లు ఓ లెక్కా.
అనుకున్నారో ఏమో... తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి
ఏకంగా ఉప్పు గుండ కలిపిన లడ్డూలే చెల్లించారట.
కలికాలం శ్రీవారికి కూడా తప్పలేదు.
అయినా ఆయనకు ఇది కొత్తా
No comments:
Post a Comment